తిరుపతిజిల్లా వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ శ్రీ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ఆ ఆలయ ట్రస్టు తరఫున టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
No comments :
Write comments