15.1.26

జనవరి 15న టిటిడి పరిపాలనా భవనంలో గోదా కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి goda parinayam




పవిత్ర ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15 తేదీ గురువారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుందిసాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు  కార్యక్రమం ఉంటుంది కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.


శ్రీకృష్ణస్వామిశ్రీ ఆండాళ్ మ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు సందర్భంగా గోదా కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తారుచివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది.

No comments :
Write comments