జనవరి 25వతేదినతిరుమలలోనిర్వహించబోయేరథసప్తమివేడుకలకుభక్తుల్లోసంతృప్తేలక్ష్యంగాప్రణాళికబద్ధంగాఏర్పాట్లుచేస్తున్నట్లుటీటీడీఅదనపుఈవోశ్రీసి.హెచ్.వెంకయ్యచౌదరితెలియజేశారు. శుక్రవారంసాయంత్రంఆయనటీటీడీజేఈఓశ్రీవీరబ్రహ్మం, తిరుపతిఎస్పీశ్రీసుబ్బరాయుడు, సీవీఎస్వోశ్రీమురళీకృష్ణలతోకలిసిశ్రీవారిఆలయమాడవీధుల్లోరథసప్తమికిచేస్తున్నఏర్పాట్లనుపరిశీలించారు.
No comments :
Write comments