21.2.26

టిటిడి ఆధ్వర్యంలో మార్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జేఈవో సమీక్ష ttd jeo





టిటిడి ఆధ్వర్యంలో మార్చి 9 తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల మీటింగ్ హాల్లో  జెఈఓవిద్యఆరోగ్యండా. శరత్ సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఏడాది   మహిళా దినోత్సవాన్ని నంగా నిర్వహించాలనిఇందుకోసం టిటిడి మహిళా అధికారులుసిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారుఇప్పటికే ఏర్పాటు చేసి ఆర్గనైజింగ్ కమిటీస్పీకర్స్ కమిటీపర్చేజ్ కమిటీకల్చరల్ కమిటీఇన్విటేషన్ కమిటీఫుడ్ కమిటీల విధులుబాధ్యతలను తెలియజేశారువివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాలని సూచించారుటిటిడి మహిళా ఉద్యోగులకు అందించే పద్మావతి అవార్డులు  ఏడాది మరిన్ని పెంచాలనిఇందుకోసం నైపుణ్యంప్రతిభ ఆధారంగా  అర్హులైన అన్ని రగతుల ఉద్యోగులను ఎంపిక చేయాలని అన్నారు


శ్రీ పద్మావతి అమ్మవారి వేద ఆశీర్వచనంతో మహిళా దినోత్సవాన్ని   ప్రారంభించాలని,  శ్రీ పద్మావతి వైభవం నృత్య కార్యక్రమంతో  ముగించాలని చెప్పారు


 సమీక్షలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద రాజుమహిళా అధికారులుమహిళా ఉద్యోగుల సంఘం నాయకులుమహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments :
Write comments