శ్రీనివాసమంగాపురంశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిఆలయంలోఫిబ్రవరి 8 నుండి 16వతేదీవరకువార్షికబ్రహ్మోత్సవాలుజరుగనున్ననేపథ్యంలోగురువారంకోయిల్ఆళ్వార్తిరుమంజనంఘనంగాజరిగింది.బ్రహ్మోత్సవాలముందుకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించడంఆనవాయితీ.
ఈసందర్భంగాగురువారంతెల్లవారుజామునసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపితోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణంనిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11 గంటలవరకుకోయిల్ఆళ్వార్తిరుమంజనంజరిగింది. ఇందులోఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రితదితరఅన్నివస్తువులనునీటితోశుద్ధిచేసినఅనంతరంనామకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డతదితరసుగంధద్రవ్యాలుకలగలిపినపవిత్రమిశ్రమాన్నిఆలయంఅంతటాప్రోక్షణంచేశారు. ఉదయం 11 గంటలనుండిభక్తులనుదర్శనానికిఅనుమతించారు.
No comments :
Write comments