8.2.26

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam









తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ రిగిందిఫిబ్రవరి 8 నుండి 17 తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.


అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.


 ఫిబ్ర‌వ‌రి 8 ధ్వజారోహణం :

     

ఫిబ్ర‌వ‌రి 8 ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవంరాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ ఫణి కుమార్ నాయుడుసూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments