VIDEO
శ్రీనివాసమం
గపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్ వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలు గో రోజైన బుధవారం ఉదయం శ్రీదే వి , భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజమన్నార్ అలంకారంలో దర్శ మిచ్చారు . శ్రీవారు చిలుకతో కూ డిన దండం , ఆవు దూడ , లక్ష్మీ హా రము , మకర కంఠి , స్వర్ణ యజ్ఞోపవీ తం , కల్కితురాయి , సూర్యచంద్రు లతో కూడిన కిరీటం , శ్రీదేవి , భూ దేవి అమ్మవార్లు గజలక్ష్మి , మా మిడి పిందుల హారం , కమల , లంబ హస్ తలతో భక్తులను కటాక్షించారు .
ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వా మివారు నాలుగు మాడ వీధుల్లో వి హరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిం చారు. వాహనం ముందు భక్తజన బృందా లు చెక్కభజనలు, కోలాటాలతో స్వా మివారిని కీర్తిస్తుండగా, మం గళవాయిద్యాల నడుమ స్వామివారి వా హనసేవ కోలాహలంగా జరిగింది. భక్ తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శిం చుకున్నారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి :
క్షీరసాగరమథనంలో విలువైన వస్తు వులెన్నో ఉద్భవించాయి. వాటిలో క ల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుం ది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలా లు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలా లన్నింటినీ ప్రసాదిస్తుంది. అటు వంటి కల్పవృక్ష వాహనాన్ని అధి రోహించి నాలుగో రోజు ఉదయం తిరు మాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వ రకు ఊంజల్సేవ వైభవంగా జరగనుంది . రాత్రి 7 గంటల నుండి 8 గంటల వ రకు సర్వభూపాలవాహనంపై స్వామివా రు భక్తులకు దర్శనమివ్వనున్నారు .
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్ రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెం డెంట్ రమేష్, కంకణభట్టార్ శ్ రీ బాలాజీ రంగాచార్యులు, టెంపు ల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ముని కుమార్, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశే ష సంఖ్యలో భక్తులు పాల్గొన్నా రు.
No comments :
Write comments