9.2.26

త్వరితగతిన స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని ప్రశoసించిన cv&so




తిరుమలలో  క్తుడి వద్ద తప్పిపోయిన బంగారు గొలుసును సంబంధిత భక్తునికి ఆదివారం తిరిగి అందజేశారువివరాలు ఇలా ఉన్నాయి...


శ్రీ డికోటేశ్వరరావు తన కుటుం సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారువైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తుండగాఆయన భార్య ధరించిన బంగారు గొలుసు  జారి పడి పోయింది.

 విషయమై సదరు భక్తుడు అందించిన ఫిర్యాదు మేరకుసీవీఎస్‌ఓ శ్రీ మురళీకృష్ణ ఆదేశాలతోవిఎస్‌ఓలు శ్రీ రాం కుమార్శ్రీ సురేంద్ర  పర్యవేక్షణలోఏవీఎస్‌ఓ శ్రీ చిరంజీవి మరియు ఆయన బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిసుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి భక్తునికి తిరిగి అప్పగించారు.


 సందర్భంగా సీవీఎస్‌ఓ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతనుత్వరి స్పందనను ప్రశంసించారు.

No comments :
Write comments