9.2.26

పెద్ద‌శేష వాహ‌నంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి కటాక్షం pedda sesha vahanam








శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నారాయణుడి అలంకారంలో  టాక్షించారు.


అశ్వాలువృషభాలుగజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలుక్తుల కోలాటాలుచెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారుఅడుగడుగునా భక్తులు కొబ్బరికాయలుకర్పూర హారతులు మర్పించి స్వామివారిని సేవించుకున్నారు.


శేషుడు స్వామివారికి మంచంపరుపుఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారుశేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతాననిమీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని  వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు.


వాహ‌న‌సేవ‌లో టీటీడీ జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మంఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌ కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూపరింటెండెంట్ శ్రీ రమేష్,  టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌నశేఖ‌ర్‌విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments