9.2.26

పురోహిత సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహణ purohita sangham




తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు.


 పురోహిత సంఘం ద్వారా వివాహంఉపనయనంసత్యనారాయణ వ్రతంనామకరణంఅన్నప్రాసనఅక్షరాభ్యాసంవాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం  కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది


కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఫీజులు ఇలా ఉన్నాయి:


•  వివాహం – ఉచితం

•  ఉపనయనం – రూ.300

•  సత్యనారాయణ వ్రతం – రూ.300

•  కేశఖండన – రూ.200

•  నామకరణం – రూ.200

•  అన్నప్రాసన – రూ.200

•  అక్షరాభ్యాసం – రూ.200

•  వాహన పూజ – రూ.200

•  చెవిపోగులు కుట్టడం – రూ.50

•  చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100

•  మేళం (ఒక సెట్టు) – రూ.100

•  మేళం (రెండు సెట్లు) – రూ.300

•  దస్త్ర పూజ – రూ.200

•  ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200


భక్తులు  సేవలను సద్వినియోగం చేసుకోవాలనిమరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు.

No comments :
Write comments