21.2.26

తొండమాన్ పురంలో గరుడ వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షం tondamanpuram




తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి 07.00 గం.లకు గరు వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు.


ఉదయం 06.00 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తదుపరి మూలవర్లకు అభిషేకంఉదయం 9.30 గం. నుండి 11.30 గం. వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారుసాయంత్రం 05.00 గం.లకు వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్ అభయహస్త ఆసీన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి  కల్యాణోత్సవం చేపట్టారురాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు గరుడ సేవపై స్వామి వారు భక్తులను దీవించారు.


పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందిగరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారుఅంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.


భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారుభక్తజన బృందాల కోలాటాలుచెక్కభజనలువాయిద్యాలు ఆకట్టుకున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సిహెచ్ వి రమణాచార్యులుఆగమ సలహాదారు శ్రీ ఏవిఎస్  మణికంట బట్టర్ , సూపరెండెంటెండ్ శ్రీ జ్ఞాన ప్రకాశ్టెంపుల్ ఇస్పెక్టర్ శ్రీ సిసుధీర్ర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments