3.2.26

టిటిడి బర్డ్ ఆసుపత్రిని పరిశీలించిన - టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd addl eo







టిటిడి బర్డ్ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం పట్ల చికిత్స పొందుతున్న రోగుల ముఖాలలో చాలా సంతోషం కనిపిస్తోందని  టిటిడి జేఈవో (వైద్యం & విద్యడాశరత్ వెల్లడించారుబర్డ్ డైరెక్టర్ డాజిజగదీశ్ తో కలిసి జేఈవో డాశరత్ సోమవారం బర్డ్ ఆసుపత్రిని పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో (వైద్యం & విద్య)  మాట్లాడుతూబర్డ్ ఆసుపత్రిని జాతీయ స్థాయిలో నిలబెట్టేలా వైద్య సేవలు అందించాలని కోరారు.  బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారుప్రస్తుతం నెలకు 10 వేల ఓపీలు, 7 వేల సర్జరీలు జరుగుతున్నాయని, ఓపీ సేవలనుసర్జరీల సంఖ్యను రింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారుసర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమై మౌళిక సదుపాయాలువైద్యులుసిబ్బందిమందులుపరికరాలను సమకూర్చుకోవాలని కోరారుమోకాలి మార్పిడితదితర శస్త్ర చికిత్సలకు ఉపయోగించే అవసరమైన పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలన్నారుకృత్రి కాలు తయారీకి అవసరమైన సిబ్బందినివస్తు సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.   బర్డ్ లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకునిరుపేదలు వస్తున్నారని వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారుదివ్యాం పిల్లలకు సర్జరీలను తక్షణం చేయాలనిజాయింట్ రీప్లేస్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు సూచించారు.


అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులువారి సహాయకులకు అందుతున్న సదుపాయాలువైద్య సేవలు అడిగి తెలుసుకున్నారుఅనంతరం అత్యవసర వార్డుజనరల్ వార్డు,  ఓపి వార్డులనుకృత్రిమ కాలు తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారుఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలుఅన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా రోగులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


 కార్యక్రమంలో బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డావెంకట రెడ్డి, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంశ్రీ నరసింహ మూర్తి,  వైద్యులుసిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments