1.3.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీషశ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.


No comments :
Write comments