నార్త్ గోవాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ రమాకాంత్ శెట్టి శనివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఎం.రవిచంద్రకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్రెడ్డి పాల్గొన్నారు.
No comments :
Write comments