శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలోని ఆలయంలో శ్రీరామచంద్ర మూర్తి వారి పట్టాభిషేక ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమద్రామాయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని ఆలయ అర్చకులు రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీరామ, సీత, లక్ష్మణ స్వామివారి ఉత్సవ మూర్తుల సమక్షంలో పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments