తిరుపతిశ్రీకోదండరామస్వామివారిఆలయంలోమార్చి 27 నుండి 29వతేదీవరకుశ్రీరామనవమిఉత్సవాలుఘనంగాజరుగనున్నాయి.
మార్చి 27నశ్రీరామనవమిసందర్భంగాఉదయంమూలవర్లకుఅభిషేకం, ఉదయం 8 నుండి 9 గంటలకుశ్రీసీతలక్ష్మణ, ఆంజనేయసమేతశ్రీరామచంద్రమూర్తిఉత్సవర్లకుస్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకుశ్రీరామనవమిఆస్థానంవైభవంగాజరుగనుంది. రాత్రి 7 గంటలకుహనుమంతవాహనంపైశ్రీరాములవారుఆలయమాడవీధుల్లోవిహరిస్తారు.
మార్చి 28నశ్రీసీతారాములకల్యాణం :
మార్చి 28వతేదీనఉదయంసీతాలక్ష్మణసమేతశ్రీరామచంద్రమూర్తిఉత్సవర్లకుఅభిషేకంచేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటలవరకుటిటిడిపరిపాలనాభవనంనుండిఏనుగుమీదముత్యాలతలంబ్రాలనుఆలయంవరకుఊరేగింపుగాతీసుకెళతారు. సాయంత్రం 6 నుండి 9 గంటలవరకుశ్రీసీతారామకల్యాణంవేడుకగాజరుగనుంది. రూ.1000/- చెల్లించిగృహస్తులుకల్యాణంలోపాల్గొనవచ్చు. వీరికిఒకఉత్తరీయం, ఒకరవికె, ఒకలడ్డూప్రసాదంబహుమానంగాఅందజేస్తారు.
మార్చి 29నశ్రీరామపట్టాభిషేకం :
మార్చి 29నఉదయం 8 గంటలకుతిరుపతిలోనిశ్రీనరసింహతీర్థంనుండిఆలయమర్యాదలతోతీర్థంతీసుకొచ్చిస్వామివారికిచతుర్దశకలశస్నపనతిరుమంజనంనిర్వహిస్తారు.రాత్రి 7 నుండి 8.30 గంటలవరకుశ్రీరామపట్టాభిషేకంచేపడతారు.ఆతరువాతబంగారుతిరుచ్చిపైశ్రీసీతారామలక్ష్మణులను, ప్రత్యేకతిరుచ్చిపైశ్రీఆంజనేయస్వామివారినిమాడవీధుల్లోఊరేగింపునిర్వహిస్తారు.
మార్చి 30 నుండిఏప్రిల్ 1వతేదీవరకుతెప్పోత్సవాలు :
శ్రీకోదండరామునితెప్పోత్సవాలుమార్చి 30 నుండిఏప్రిల్ 1వతేదీవరకుప్రతిరోజురాత్రి 7 నుండి 8.30 గంటలవరకుశ్రీరామచంద్రపుష్కరిణిలోవైభవంగాజరుగనున్నాయి. ఈసందర్భంగాప్రతిరోజూఉదయం 8 నుండి 9.30 గంటలవరకుస్నపనతిరుమంజనంశాస్త్రోక్తంగానిర్వహిస్తారు. మొదటిరోజుఐదుచుట్లు, రెండోరోజుఏడుచుట్లు, చివరిరోజుతొమ్మిదిచుట్లుతెప్పలపైస్వామివారువిహరిస్తారు.
No comments :
Write comments