VIDEO
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తి , తాత్వికత , మానవీయ విలువల సమ్ మేళనంగా తరతరాలకు స్ఫూర్తినిచ్ చే అపూర్వమైన సాహిత్య సంపదగా ని లిచాయని టీటీడీ పురాణ ఇతిహాస ప్ రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణమూర్తి తెలిపారు . అన్నమయ్య 523వ వర్థంతి ఉత్సవాల్లో భాగం గా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో సోమవారం సాహితీ సదస్సు లు ఘనంగా ప్రారంభమయ్యాయి .
ఈ సందర్భంగా శ్రీ కృష్ణమూర్తి “ అన్నమయ్య కవితా రామణీయకం” అనే అం శంపై మాట్లాడుతూ, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కవిత్వం మాధుర్ యం, సరళత, భావగాంభీర్యంతో తెలు గు సాహిత్యంలో విశిష్ట స్థానం సం పాదించిందన్నారు. ఆయన సంకీర్ తనల్లో భక్తి భావంతో పాటు కవితా సౌందర్యం, సులభమైన పదజాలం, మధు రమైన లయ, లోతైన ఆధ్యాత్మిక తాత్ వికత సమన్వయంగా కనిపిస్తాయని చె ప్పారు. భావపూర్ణమైన పదప్రయోగం, అలంకారాల వినియోగం, సంగీతానికి అనుకూలమైన కవితా నిర్మాణం అన్ నమయ్య కవితా రామణీయకానికి ప్రధా న లక్షణాలని వివరించారు.
అనంతరం విజయవాడకు చెందిన ఆచార్య నిర్మల “ అన్నమయ్య రచనా వైభవం” అనే అంశంపై ప్రసంగిస్తూ, శ్రీ తా ళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు భ క్తి సాహిత్యంలో అజరామరమైన స్థా నం సంపాదించిన మహాకవి అని పేర్ కొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వా మివారిపై రచించిన వేలాది సంకీర్ తనల్లో భక్తి, తత్వం, మానవీయ వి లువలు, సామాజిక స్పృహ సమన్వయంగా ప్రతిఫలిస్తాయని తెలిపారు. భక్ తి భావంతో పాటు జీవిత సత్యాలు, నైతిక విలువలను ఆయన సంకీర్తనల్ లో చక్కగా ప్రతిబింబించారని చె ప్పారు.
తదుపరి ఎస్వీ విశ్వవిద్యాలయం వి శ్రాంత ఆచార్యులు ఆచార్య సర్వో త్తమరావు “ అన్నమయ్య సంకీర్తనల్ లో మానవీయ సంబంధాలు” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య కీర్తనల్ లో తల్లి– బిడ్డల అనుబంధం, భర్త– భార్యల ప్రేమ, గురు– శిష్య సంబం ధం, భక్తుడు– భగవంతుడి అనుబంధం వం టి అనేక మానవీయ సంబంధాలను ఎంతో హృద్యంగా చిత్రించారని చెప్పారు . సాధారణ జీవితంలో కనిపించే అను రాగం, కరుణ, దయ వంటి విలువలను ఆ యన సంకీర్తనల ద్వారా తెలియజేశా రని పేర్కొన్నారు. అందువల్ల అన్ నమయ్య సంకీర్తనలు కేవలం భక్తి గీ తాలు మాత్రమే కాకుండా మానవ సంబం ధాల సౌందర్యాన్ని ప్రతిబింబించే సాహిత్య రత్నాలుగా నిలిచాయని తె లిపారు.
తర్వాత తిరుపతికి చెందిన డాక్ టర్ సుబ్రహ్మణ్యం “ సామాజిక చై తన్య శీల అన్నమయ్య” అనే అంశంపై ప్రసంగించారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు తి రుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృం దం సంగీత కార్యక్రమం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విశాఖపట్ నానికి చెందిన శ్రీమతి ప్రశాంతి బృందం వీణా వాయిద్య కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్ రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్, సంచాలకులు శ్రీ మతి లత, ఇతర అధికారులు, పురప్ రజలు పాల్గొన్నారు.
No comments :
Write comments