VIDEO
తిరుపతిలోని
శ్ రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఎనిమి దో రోజు మంగళవారం రాత్రి స్వా మివారు అశ్వ వాహనంపై భక్తులను అ నుగ్రహించారు . రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది .
భక్తులు అడుగడుగునా కర్పూరహారతు లు సమర్పించి స్వామివారిని దర్ శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రా లుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకు డు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృ ష్ణయజుర్వేదం తెలియజేసింది. స్ వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తు లకు దర్శనమిచ్చి తద్వారా తన కల్ కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండమని నామ సంకీ ర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరిం చమని ప్రబోధిస్తున్నాడు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్ రీ పెద్దజీయర్స్వామి, డెప్యూ టీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపు ల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భ క్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments