26.3.26

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు dhwajavarohanam





తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.


రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించిగరుడ పటాన్ని అవతరింపజేశారు.


 బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న క్తులు సమస్త పాపవిముక్తులైధనధాన్య సమృద్ధితో తులతూగుతారని తిహ్యంఅలాగే విషమృత్యు నాశనం కలిగిరాజ్యపదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్నటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments