9.4.26

శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 ల‌క్ష‌లు విరాళం donation




తిరుప‌తికి చెందిన శ్రీ పి.సతీష్ కుమార్శ్రీ‌మ‌తి పి.రోజా దంపతులు  బుధ‌వారం శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.


 మేర‌కు  విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్రకి దాత అంద‌జేశారు సందర్భంగా దా కుటుంబ సభ్యులను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర అభినందించారు

No comments :
Write comments