20.4.26

ఏప్రిల్ 28న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం padmavati amamvari temple



తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల


యంలో ఏప్రిల్ 28 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారుమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30 నుండి మే 2 తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హిస్తారువ‌సంతోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వస్తోంది.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.  నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 9. 30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.  


 కార‌ణంగా ఏప్రిల్ 28 క‌ల్యాణోత్స‌వం , సహ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.


No comments :
Write comments