20.4.26

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం donation




ఏప్రిల్ 20 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొనిగుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ బిరామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలను విరాళంగా అందించారు.


 సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోటీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకు విరాళం డిడిని దాత  అందజేశారు.


 సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూతిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న న్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారుక్తుల సేవలో భాగంగా ఇటువంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

No comments :
Write comments