1.4.26

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ap governor






తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగాఅర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం లికారు.


ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు సందర్భంగా ఈవోఅదనపు ఈవోలు తీర్థప్రసాదాలుశ్రీవారి చిత్రపటం అందజేశారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంవిజివో శ్రీ రామ్ కుమార్ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments