1.4.26

భక్తులకు విజ్ఞప్తి appeal




భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారిబీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి


 నేపథ్యంలో  వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.


శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.


కనుకభక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని నీసం గంట ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోంది.


మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని  గమనించగలరు


 నేపథ్యంలో తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయంతిరుపతి రైల్వేస్టేషన్ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచిస్తోంది.


 అంశాలను  దృష్టిలో ఉంచుకుని వాహనదారులుభక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టిటిడి  విజ్ఞప్తి చేయడమైనది.


నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులువాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోంది

No comments :
Write comments