22.4.26

తిరుమల కైంకర్య వ్యవస్థకు రామానుజాచార్యుల సేవలు విశిష్టం – ఉభయ వేదాం త విద్వాంసులు శ్రీ నరసింహన్ ramanujacharya





తిరుమలలో శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసి కైంకర్య విధానాలు నేటికీ కొనసాగుతున్నాయని శ్రీ నరసింహన్ తెలిపారు.


అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అవతార మహోత్సవాల రెండవ రోజు ఆయన “రామానుజాచార్యులు – తిరుమల కైంకర్యముపై ప్రసంగించారు.


తిరుమలశ్రీ గోవిందరాజస్వామి లయం మరియు ఇతర దివ్యదేశాల్లో ఆయ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పటికీ అమలులో ఉందన్నారుబ్రహ్మోత్సవాలుఅభిషేకాలుజీయర్ వ్యవస్ వంటి సేవలను ప్రారంభించారని వివరించారు.


అనంతరం తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ భగవాతార్ హరిక

No comments :
Write comments