6.5.26

టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం donation


టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెంది హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి.


బుధవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో  సంస్ ట్రస్టీ శ్రీ అనురాగ్ చౌదరిటీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు.


 సందర్భంగా దాత శ్రీ అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారుపేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు  నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని తెలిపారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీమతి పనబాక లక్ష్మిశ్రీ సదాశివరావుశ్రీ జంగా కృష్ణమూర్తిశాప్ ఛైర్మన్ శ్రీ వినాయుడు తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments