2.5.26

క‌నుల‌విందుగా సిరుల తల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం tirumanjanam





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో  స్నపన తిరుమంజనం  అత్యంత వైభవంగా జరిగింది.


ఇందులో భాగంగా పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంలతో విశేషంగా అభిషేకం చేశారు సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్ఏఈఓ శ్రీ దేవరాజులుఇతర అధికారులుఆలయ అర్చకులువిశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments