VIDEO
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్ సవాలకు ముందుగా నిర్వహించే పవి త్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం మంగళవారం అత్యంత వైభవంగా , శా స్త్రోక్తంగా జరిగింది . జూన్ 24 నుండి జూలై 3 వరకు జరగనున్న వా ర్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పవిత్రత , ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ కార్యక్రమా న్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిం చారు .
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారి ని మేల్కొలిపి, తోమాలసేవ, కొలు వు, అర్చన అనంతరం కోయిల్ ఆళ్వా ర్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ గర్భ గుడి, ప్రాకారాలు, గోడలు, పైకప్ పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి , నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవి త్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రో క్షించారు.
ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాం గణం ఆధ్యాత్మిక సుగంధాలతో పరి మళించి, భక్తిమయ వాతావరణాన్ని సం తరించుకుంది. అనంతరం భక్తులకు స ర్వదర్శనం కల్పించారు.
వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ జూన్ 24 న రాత్రి 7.30 గం టలకు అంకురార్పణం నిర్వహించనున్ నారు. జూన్ 25 న ధ్వజారోహణంతో సక ల దేవతలను ఆహ్వానిస్తూ బ్రహ్మో త్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 28 న ఆర్ జిత కల్యాణోత్సవం, జూన్ 29 న గరు డసేవ, జూలై 2 న రథోత్సవం, జూలై 3 న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్ వహించి బ్రహ్మోత్సవాలను ముగిం చనున్నారు.
ఈ దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్ గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పా ట్లు చేపట్టింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కృపాకటా క్షాలను పొందాలని టీటీడీ కోరుతోం ది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దే వరాజులు, సూపరింటెండెంట్ శ్రీ మతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పె క్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకు లు, అధికారులు, సిబ్బంది, శ్రీ వారి సేవకులు పాల్గొన్నారు.
No comments :
Write comments