16.9.26

శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి ap cm










దేశం, రాష్ట్రం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి సేవలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మన ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రీవారి దర్శనం

ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

2027 టీటీడీ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారి వైభవాన్ని దర్శించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలకమండలి సభ్యులు, 

జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Vaikunthanadha on Pedda Sesha Vahanam









On the first evening of the annual Brahmotsavams, Sri Malayappa Swamy in the guise of Vaikunthanadha, flanked by Sridevi and Bhudevi took out a celestial ride on the Peddasesha Vahanam.


The grand seven-hooded serpent carrier, often believed to be Adisesha, marched swiftly along four mada streets carrying the deities to bless devotees.


TTD Chairman Sri B R Naidu, EO Sri Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna and others were present.

TTD EMPLOYEES HOUSE SITES ISSUE MOVERS TOWARDS RESOLUTION AFTER A LONG SPAN


A significant step has been taken towards resolving the long-pending issue of house sites for TTD employees with the positive nod from the Honourable CM of AP Sri N Chandrababu Naid, said TTD Chairman Sri B.R. Naidu said on Tuesday.


Speaking to the media after a meeting with TTD Board members and employees’ union leaders at his camp office in Tirumala, the Chairman said a special sub-committee comprising experienced members had examined the proposal, involving an estimated expenditure of ₹230 crore. 


The committee submitted a comprehensive report, which was unanimously approved by the TTD Board.


He said the proposal was recently discussed with Chief Minister  while inviting him to the annual Brahmotsavams. The CM responded positively, directed officials to initiate immediate action and assured full cooperation for implementing the project in the interest of TTD employees.


As officials and staff are currently engaged in Brahmotsavam arrangements, steps to implement the house-site programme will begin immediately after the festivities.


Integrated Township Project


The Chairman said the proposed integrated township for TTD employees was also a priority project for the Chief Minister. As proposals and approvals were already available, the Chief Minister had directed officials to take it up in two phases—Phase I and Phase II. Both projects would be coordinated and implemented at the earliest.


The Chief Minister directed that whenever a guesthouse is demolished, a new one of the same design should be constructed at the same location under TTD’s supervision. The works should not be handed over to private agencies. TTD should construct and manage accommodation facilities directly, without unnecessary contractor involvement. He also advised against constructing additional rooms without proper need.


The Chairman urged employees to prioritise pilgrims’ welfare, provide comfortable darshan and essential facilities, and uphold TTD’s reputation. 


Board members Smt. Panabaka Lakshmi and Sri Jyothula Nehru, along with employees’ union leaders, attended the meeting.

KALKI AVATARAM IN SAND ART WELCOMES THE DEVOTEES TO COLOURFUL EXPO













The incarnation of Sri Maha Vishnu as Kalki on the divine horse carrier holding a might sword of justice in one hand and bridle in another hand designed on Sand by the renowned Sand Artist Ms Gowri from Bengaluru welcomes the devotees for the colourful and splendid expo organised by various departments of TTD at Kalyana Vedika.


The spacious Kalyana Vedika located along the Papavinasanam Road invites the attention of tens of thousands of devotees during the Srivari Brahmotsavams by hosting a series of expos set by Garden, PR, Forest, Ayur, SVITSA and other wings of TTD every year.


This year, the Garden department of TTD led by its Deputy Director Sri Srinivasulu has come out with unique mythological concepts including Sri Sita Lakshmana Sameta Sri Rama on a Chariot along with His noble disciple Sri Hanuman right at the entrance of the Kalyana Vedika. 


Several interesting episodes from four yugas,Krita, Treta, Dwapara and Kaliyuga attracts the devotees. The concepts included Samudra Madhanam, Indrajit Samharam by Lakshmana, Sasirekha - Ghatotkacha, Sisupala Vadha, Sannidhi Golla significance at Tirumala and more interesting episodes besides the splendid diaromas with rare flowers, arches etc.


The Seshachala Forest set up with rare flora and fauna by the Forest Wing of TTD also captivates the devotees besides the wood, cement, rock sculptures engraved by the Sri Venkateswara Institute of Traditional Sculpture and Training Institute of TTD.


The Photo gallery set by the Public Relations Department of TTD is a special attraction with over 150 rare pictures. The cynosure being the clicks related to Tirumala, Alipiri footpath in early 60s and 80s to present.


TTD Chairman Sri BR Naidu who inaugurated the expo on Tuesday along with the TTD EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna appreciated the concepts by each department.