Featured Post

Sri Kodandarama Swamy Vari Pavitrotsavams Begin Grandly

The annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati began on Saturday with devotion and traditional rituals as per Agama s...

9.8.26

Sri Kodandarama Swamy Vari Pavitrotsavams Begin Grandly





The annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati began on Saturday with devotion and traditional rituals as per Agama scriptures.

Pavitrotsavams to Preserve Temple Sanctity

The Pavitrotsavams are conducted as per Agama traditions to rectify any inadvertent lapses during the daily rituals, worship and festivals performed throughout the year and to preserve the sanctity of the temple.

Snapana thirumanjanam for Sita, Rama and Lakshmana

As part of the festivities, the processional deities of Sri Sita, Rama and Lakshmana were taken to the Yagasala through the Vimana Pradakshina in the morning.

Snapana thirumanjanam was then performed with milk, curd, honey, sandalwood, turmeric and coconut water. Shattumora and Asthanam were subsequently conducted.

Sita, Rama and Lakshmana Take Golden Tiruchi Procession

In the evening, Sri Sita, Rama and Lakshmana were taken in a procession on the Golden Tiruchi along the Mada Streets of the temple, blessing the devotees.

Pavitra Pratishta and Sayanadhivasam

Pavitra Pratishta, Sayanadhivasam and other Vedic rituals will be performed on Saturday night.

Pavitra Samarpana on August 9

Pavitra Samarpana will be performed on the morning of August 9, followed by special Vedic rituals at the Yagasala in the evening.

Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspector Sri Suresh Babu, temple priests, Srivari Seva volunteers and a large number of devotees participated in the programme.

వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavam





తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఆలయ పవిత్రత పరిరక్షణకు పవిత్రోత్సవాలు

ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సీతారామలక్ష్మణులకు వైభవంగా స్నపనతిరుమంజనం

పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు చేపట్టారు.

బంగారు తిరుచ్చిపై సీతారామలక్ష్మణుల మంగళ విహారం

సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మంగళ విహారాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో తిలకించారు.

రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం

ఆగస్టు 9 పవిత్ర సమర్పణ

ఆగస్టు 9న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ బాబు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

8.8.26

శెనగల కూర | శ్రావణ మాసం స్పెషల్ రెసిపీ | Shravana Special Chickpeas Curry


https://youtu.be/hzery3BlZqM

శెనగల కూర | శ్రావణ మాసం స్పెషల్ రెసిపీ | Shravana Special Chickpeas Curry

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు వైదిక వైభవంతో అంకురార్పణ ankurarpanam



తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గస్టు 8 నుండి 10 తేదీ వరకు వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం వే మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహించి, పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆలయానికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది వల్ల తెలియక జరిగే చిన్నచిన్న దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా, వాటికి ప్రాయశ్చిత్తంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 9న పవిత్ర సమర్పణ, వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులురెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్‌కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్‌బాబు, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

AADI KRITHIKA FESTIVAL CELEBRATED WITH DEVOTION AT SRI KAPILESWARA SWAMY TEMPLE




The auspicious Aadi Krithika festival was celebrated with great religious fervour at Sri Kapileswara Swamy Temple, Tirupati, on Friday. The temple witnessed a large turnout of devotees on the occasion.

Special Snapana Tirumanjanam Performed

In the morning, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Subrahmanyeswara Swamy along with Sri Valli and Sri Devasena.

The deities were ceremonially anointed with milk, curd, honey, sandalwood paste and other fragrant substances. Later, Abhishekam was performed to the presiding deity.

Tiruveedhi Utsavam in the Evening

In the evening, Sri Subrahmanyeswara Swamy along with Sri Valli and Sri Devasena will be taken in a Tiruveedhi Utsavam through the temple streets to bless devotees. A large number of devotees gathered to witness the divine procession.

Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, temple priests, officials, staff and a large number of devotees participated in the celebrations.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం aadi krutika festival







తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆడికృత్తిక పర్వదినం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల ధ్య నిర్వహించారు. సందర్భంగా ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మి శోభను సంతరించుకుంది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం

ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం తిరువీధుల్లో స్వామివారి దివ్య విహారం

సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ తిరువీధి ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.