Featured Post

UNPRECEDENTED DEVOTEE RUSH IN TIRUMALA

An unprecedented rush of devotees has been witnessed in Tirumala. At present, it is taking approximately 24 hours for Srivari darshan.  As t...

11.9.26

UNPRECEDENTED DEVOTEE RUSH IN TIRUMALA


An unprecedented rush of devotees has been witnessed in Tirumala.

At present, it is taking approximately 24 hours for Srivari darshan. 

As there are consecutive holidays from September 12 to 14, the rush of devotees is likely to increase further.

In view of this, the VIP Break Darshan scheduled for Sunday, September 13, has been cancelled by TTD. Accordingly, the recommendation letters will not be accepted on Saturday, September 12. 

The time allotted for the cancelled VIP Break Darshan on Sunday will  be utilised to provide darshan to the common devotees.

Therefore, the devotees are requested to take note of this and cooperate with TTD.

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం ఆదివారం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు devotee rush


తిరుమ‌ల‌లో భ‌క్తుల అనూహ్య ర‌ద్దీ నెల‌కొంది. ప్ర‌స్తుతం క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు 24 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. అంతే కాకుండా 12 తేది నుండి 14 తేది వ‌ర‌కు వ‌రుస సెల‌వుల రానున్న నేప‌థ్యంలో భ‌క్తుల ర‌ద్దీ మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది.

ఈ కార‌ణంగా 13వ తేది ఆదివారం నాడు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది. అంటే 12వ తేది శ‌నివారం సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు. ఆదివారం నాడు ర‌ద్దు చేయ‌బ‌డిన వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న‌ స‌మ‌యాన్ని  సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వినియోగించ‌డం జ‌రుగుతుంది.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

TTD EO INSPECTS SV MUSEUM





In the wake of the inauguration of the SV Museum in Tirumala by the Honourable Chief Minister of the AP, Sri N Chandrababu Naidu during Brahmotsavams next week, TTD EO Sri Muddada Ravichandra along with the Additional EO Sri Ch. Venkaiah Chowdary, Tirupati SP Sri Subbarayudu, CVSO Sri Muralikrishna inspected the arrangements at the museum on Thursday.

On this occasion, he inspected the galleries set up in the museum and made several suggestions to the officials concerned. 

The EO said that all arrangements should be made in such a way that the devotees can enjoy the artworks in the museum completely and provide feedback easily.

TTD In-Charge CE Sri Manoharam, Deputy EO Sri Somannarayana, VGO Sri Surendra and other officials participated in the program.

SADU SUBRAHMANYA SASTRY’S CONTRIBUTION TO EPIGRAPHICAL RESEARCH REMEMBERED – EPIGRAPHIST SORAKAYALA KRISHNA REDDY



Eminent epigraphist Sri Sorakayala Krishna Reddy said that Sadu Subrahmanya Sastry made a significant contribution to epigraphical research and helped bring the glory of Lord Venkateswara to the world.

Speaking at the 45th death anniversary programme of Sadu Subrahmanya Sastry at Annamacharya Kalamandiram on Thursday, Sri Krishna Reddy said Sastry collected and translated 1,167 copper-plate inscriptions while serving as a Peshkar at the Srivari Temple. He also played a key role in bringing several Annamayya compositions to light.

Retired SV University Telugu Professor Sri Srinivasulu Reddy highlighted Sastry’s research skills and valuable contribution to Telugu literary research.

TTD officials paid floral tributes at Sastry’s statue opposite SVETA Bhavan. Floral tributes were also paid to the statue of Sri Gouripeddi Ramasubba Sarma at SV Oriental College on the occasion of his 104th birth anniversary.

Sastry’s daughter Smt. Girija Devi, grandson High Court Registrar Sri Murthy, SVETA In-charge Director Dr. Vema Venkata Ratnam, Annamacharya Project Director Dr. Latha, eminent literary personality Sri Gouripeddi Venkata Sankara Bhagavan and others participated.

SERVE DEVOTEES WITH DEDICATION DURING BRAHMOTSAVAMS: TTD JEO (H&E) SRI PRABHAL GOPINATH





TTD JEO (H&E) Sri Prabhal Gopinath called upon employees deputed for Srivari Brahmotsavams to serve devotees with dedication and utmost commitment.

A health awareness session for deputation employees was organised by SVETA on Thursday at Sri Vengamamba Conference Hall, SVETA Bhavan, Tirupati.

Addressing the employees, the JEO stressed the importance of maintaining good physical and mental health while serving lakhs of devotees during Brahmotsavams. He said regular health check-ups, physical activity, balanced nutrition and a healthy lifestyle are essential for preventing and controlling diabetes.

He highlighted the importance of early detection of diabetes and regular monitoring of blood glucose levels, HbA1c, blood pressure, cholesterol and body weight.

Apollo Hospital, Hyderabad, diabetes specialist Dr. J. Jayaprakash Sai explained diabetes prevention and control measures, while senior dietitian Dr. Manasa Kosireddy spoke on the importance of nutrition. Physiotherapists Dr. Vinay and Dr. Sandhyarani explained the role of physical exercise in diabetes management.

Blood glucose screening, diabetes risk assessment, nutrition counselling and health guidance were provided to the employees. Glucometers were also distributed to enable employees to monitor their blood glucose levels during the Brahmotsavams.

SVETA Director Dr. Vema Venkata Ratnam urged the deputed employees to perform their duties with devotion and a spirit of service, considering service to devotees as service to the Lord. He advised them to follow the health guidance given by medical experts regularly.

CMO Dr. Kusuma Kumari, Dasa Sahitya Project Special Officer Sri Ananda Tirthacharyulu, SVETA AEO Smt. Aruna Devi, Superintendent Smt. Susheela, Senior Assistant Sri L.C.S. Ravikumar, medical experts and a large number of deputation employees participated.

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి - టిటిడి జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపినాథ్ SRIVARI BRAHMOTSAVAMS





శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్‌అండ్‌ఈ) శ్రీ ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవా నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం శ్వేత భవనంలోని శ్రీ వేంగమాంబ సమావేశ మందిరంలో ఆరోగ్య వగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులకు సేవలందించే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని అన్నారు.

మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి నియంత్రించవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు క్రమబద్ధమైన శారీరక శ్రమ, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచించారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, క్రమమైన పరీక్షలు, సరైన చికిత్సతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని చెప్పారు.

అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్యోగులు తమ రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వీలుగా జేఈవో చేతుల మీదుగా గ్లూకోమీటర్లను పంపిణీ చేశారు.

హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన మధుమేహ వ్యాధి నిపుణులు డా. జయప్రకాశ్ సాయి మాట్లాడుతూ, మధుమేహం లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమతుల్య పోషకాహారం తీసుకోవడం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు.

రక్తంలో చక్కెర స్థాయి, హెచ్‌బీఏ1సీ, రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర బరువు తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ ‘నో యువర్ డయాబెటిస్ నంబర్స్’ ప్రాముఖ్యతను వివరించారు.

ఉద్యోగులకు బ్లడ్ గ్లూకోజ్ స్క్రీనింగ్, డయాబెటిస్ రిస్క్ అసెస్‌మెంట్, పోషకాహార సలహాలు, వ్యాయామం, మధుమేహ నియంత్రణ తదితర అంశాలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.

శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకట రత్నం మాట్లాడుతూ, డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే ఉద్యోగులు భక్తులలో భగవంతుడిని దర్శించుకుంటూ సేవాభావంతో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. వైద్య నిపుణులు సూచించిన ఆరోగ్య సలహాలను నిరంతరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

మధుమేహ నియంత్రణలో పోషకాహారం ప్రాధాన్యతపై సీనియర్ డైటిషియన్ డా. మానస కోసిరెడ్డి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు శారీరక వ్యాయామం ప్రాధాన్యతపై ఫిజియోథెరపిస్ట్ డా. వినయ్, డా. సంధ్యారాణి తదితరులు అవగాహన కల్పించారు.

అనంతరం ఉద్యోగులకు మధుమేహ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. గ్లూకోమీటర్లను కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎంవో డా. కుసుమ కుమారి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్వేత ఏఈవో శ్రీమతి అరుణా దేవి, సూపరింటెండెంట్ శ్రీమతి సుశీల, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ఎల్.సిఎస్ రవికుమార్,   వైద్య నిపుణులు, పెద్ద సంఖ్యలో డిప్యూటేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.