Featured Post

SV MUSEUM WORKS INSPECTED

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected the ongoing development work at the SV Museum in Tirumala on Monday evening. He direct...

28.7.26

SV MUSEUM WORKS INSPECTED


TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected the ongoing development work at the SV Museum in Tirumala on Monday evening.

He directed the officials concerned to complete them before the ensuing annual Srivari Brahmotsavams. 

He stressed that the galleries should be aesthetically developed and appear spiritually enriching for devotees.

The Additional EO asked officials to make arrangements for parking, mobile phone deposit counters, and footwear storage for pilgrims.

Chief Museum Officer in charge and Dy EO Health Sri Somannarayana, SE Sri Venugopal and others were present.

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు festivals


ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలాఉన్నాయి.

•  ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు.

•  ఆగస్టు 16న నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరు నక్షత్రం.

•  ఆగస్టు 17న గరుడ పంచమి, శ్రీవారి గరుడ వాహన సేవ.

•  ఆగస్టు 21న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

•  ఆగస్టు 22న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

•  ఆగస్టు 25న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల సమాప్తి.

•  ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి, శ్రీవారి గరుడ వాహన సేవ, శ్రీ విఖనసమహాముని జయంతి, శ్రీహయగ్రీవ జయంతి.

•  ఆగస్టు 29న తిరుమల శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు.

Grand Granthi Pavitra Samarpanam Perforemed at Sri Kapileswara Swamy Vari Temple






The annual Pavitrotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati are being conducted with spiritual fervour. As part of the festivities, the Granthi Pavitra Samarpana ritual was performed on Monday in a grand manner amid Vedic chanting and traditional temple music.

The day's rituals began with Suprabhata Seva, followed by Pavitra Abhishekam to the presiding deity. Later, Nitya Homam, Granthi Pavitra Samarpana, and special rituals to the main deity were performed as per Agama traditions.

A large number of devotees participated in the sacred rituals and sought the blessings of Lord Kapileswara Swamy. Special pujas, homam, and Laghu Poornahuti will be conducted at the Yagasala in the evening.

Temple Deputy Executive Officer Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, temple priests, officials, staff, and devotees took part in the programme.

శ్రీ కపిలేశ్వరస్వామివారికి వైభవంగా గ్రంధి పవిత్ర సమర్పణ kapileswara swamy vari temple






తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపి, పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు. 

పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందారు.

సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo


ఎస్వీ మ్యూజియం భివృద్ధి పనులను శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మైబైల్ కౌంటర్లు, పాద రక్షకాలు భద్రపరచే కేంద్రాల ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు. 

ఈ పరిశీలనా కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఎస్ఈ శ్రీ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SPECIAL FESTIVALS IN TIRUMALA IN AUGUST


The details of the special festivals and religious events to be observed in Tirumala during the month of August are as follows:

August 14: Sri Venkateswara's ceremonial procession to Purisaivari Thota.

August 16: Naga Chaturthi and Varsha Thirunakshatram of Sage Kashyapa Maharshi.

August 17: Garuda Panchami and Sri Garuda Vahana Seva of Sri Venkateswara.

August 21:  Matrusri Tarigonda Vengamamba vardhanthi.

August 22: Ankurarpanam for the annual Srivari Pavitrotsavams.

August 25: Conclusion of the annual Srivari Pavitrotsavams.

August 28: Sravana Pournami, Sri Garuda Vahana Seva, Sri Vikhanasa Mahamuni Jayanti, and Sri Hayagriva Jayanti.

August 29: Sri Venkateswara's ceremonial procession to the shrine of Sri Vikhanasacharya.

Chief Pontiff Of Sri Admar Mutt, Udipi Offered Prayers to Lord Venkateswara








His Holiness Sri Sri Sri Viswapriya Theertha Swamiji of Admar Mutt, Udipi visited Sri Vari Temple, Tirumala on Monday morning. On his arrival in front of Sri Vari Temple, Addl EO Sri Ch. Venkaiah Chowdary and Temple Priests welcomed him with Temple Honours and led him to the Sanctum Sanctorum.

Temple Peishkar Sri Ramakrishnai, Parpatheyadar Sri Himathgiri and others were present.