The family of former Andhra Pradesh Legislative Assembly Speaker Dr. Kodela Siva Prasada Rao has donated Rs.20 lakh to the TTD Sri Balaji Arogya Varaprasadini Scheme, which provides medical assistance to poor and needy people.
As a tribute to Dr. Kodela Siva Prasada Rao’s vision of serving society, his grandsons Kodela Gautham and Kodela Jaya Aditya donated Rs.10 lakh each.
Dr. Kodela Sivaramakrishna handed over the donation DDs to TTD Executive Officer Sri Muddada Ravichandra at the TTD EO’s office in Tirumala on Friday.
The EO appreciated the Kodela family for supporting TTD’s healthcare services for the poor and appealed to devotees and donors to extend greater support to TTD’s various service activities.
శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్స్, ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు.
రియల్టైమ్ఫిర్యాదులపరిష్కారానికి ‘నందకం’ యాప్
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా ‘నందకం’ యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్టైమ్లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తిరుమలలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.
తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్పాత్, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ‘మన ఊరు – మన గుడి’ వంటి సంస్థలు ముందుకు వచ్చి శుభ్రతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
స్వచ్ఛంద సంస్థలు తిరుమలకే పరిమితం కాకుండా ఘాట్ రోడ్లు, ఫుట్పాత్లు, పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇటీవల భక్తుల నుంచి తిరుమలలో స్వచ్ఛతపై మంచి అభిప్రాయాలు వస్తున్నాయని తెలిపారు.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు, సిబ్బంది మాత్రమే బాధ్యతగా భావించకుండా ప్రతి భక్తుడు కూడా తన బాధ్యతగా తీసుకోవాలని అదనపు ఈవో కోరారు.
భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేయడం, ప్రయాణంలోనే ప్లాస్టిక్ తదితర వస్తువులను పడేయడం వంటి చర్యలు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు ప్లాస్టిక్ను తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు.
తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వారికి భక్తులు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
A grand Sri Mahalakshmi Deepa Puja was organised by TTD and SVBC at the SVCR Government Junior College premises in Palamaner on Friday evening.
Thousands of women devotees from Palamaner and the surrounding areas participated in the programme with devotion.
May Every Home Be Blessed with Peace and Prosperity: JEO
TTD JEO Dr. A. Sharath said that a lamp brings light not only to homes but also to society. He prayed that, with the blessings of Sri Mahalakshmi Devi, every family would prosper with happiness, peace and prosperity.
He said devotees worship Sri Mahalakshmi, the Goddess of wealth and prosperity, with lamps seeking good health, happiness, peace and abundance in every home. Such spiritual programmes help strengthen devotion and faith in Sanatana Dharma, he added.
Mahalakshmi Deepotsavam Brings Joy to Palamaner: MLA
Local MLA Sri N. Amarnath Reddy said it was a matter of great happiness to organise the Sri Mahalakshmi Deepotsavam in Palamaner. He congratulated the thousands of women devotees who participated and made the event a grand success.
He said the college premises became spiritually vibrant and illuminated with the glow of thousands of lamps. He prayed for the continued blessings of Sri Mahalakshmi Devi upon all people.
Rituals Performed as per Agama Tradition
The priests performed Vishwaksena Puja, Punyahavachanam and Srinivasa Archana as per Agama tradition. Special worship was offered to Sri Mahalakshmi Devi, followed by the Deepa Puja performed collectively by the devotees.
Vedic chanting, Lakshmi Stotra recitations and the glow of thousands of lamps created a deeply spiritual atmosphere. Devotees prayed for the health, happiness and prosperity of every family.
Promoting Devotion and Spiritual Awareness
The priests said the Sri Mahalakshmi Deepa Puja aims to promote spiritual awareness among devotees, uphold the values of Sanatana Dharma and strengthen devotion.
The programme was telecast live by Sri Venkateswara Bhakti Channel (SVBC).
SVBC Chairman Sri Sridhar Varma, DPP Secretary Dr. Medasani Mohan, officials, priests, staff and a large number of devotees participated in the programme.
దీపం ఇంటికే కాదు.. సమాజానికీ వెలుగునిస్తుందని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సకల సంపదలకు అధిష్ఠాన దేవతగా కొలువబడే శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధించడం ద్వారా ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించాలని ఆయన అన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
పలమనేరులో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు.
వేలాది దీపాల కాంతులతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో, భక్తిభావంతో దేదీప్యమానంగా మారిందన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
ఆగమశాస్త్రబద్ధంగాపూజాకార్యక్రమాలు
ఈ సందర్భంగా అర్చకులు ఆగమశాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో దీప పూజను భక్తిశ్రద్ధలతో చేయించారు.
వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు.
భక్తి.. ధర్మం.. ఆధ్యాత్మికచైతన్యం
శ్రీ మహాలక్ష్మీ దీప పూజ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, సనాతన ధర్మ విలువలను పరిరక్షించడం, భక్తిభావాన్ని మరింత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ శ్రీధర్ వర్మ, డిపిపి కార్యదర్శి డా. మేడసాని మోహన్, ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The Tirumala Tirupati Devasthanams (TTD) has completed all arrangements for the Independence Day celebrations to be held on August 15.
The celebrations will commence at 8.30 a.m. on Saturday at the Parade Ground in the TTD Administrative Building premises, Tirupati. The venue and stage have been beautifully decorated for the occasion.
After the flag hoisting ceremony, TTD Chairman Sri B.R. Naidu will address the employees.
Later, employees from various departments who have rendered outstanding services in their duties will be honoured with 5-gram silver dollars and certificates of appreciation.
The celebrations will conclude with colourful cultural programmes presented by students of TTD educational institutions and the children of TTD employees.
TTD has once again cautioned its devotees to remain vigilant against frauds being perpetrated through fake websites, WhatsApp accounts and social media pages in the name of Srivari Darshan, Arjitha Sevas and accommodation bookings at Tirumala.
Some fraudsters are operating fake websites, WhatsApp accounts and social media pages using the name of TTD and are attracting devotees by offering to arrange Srivari Darshan, Arjitha Sevas, accommodation and other bookings, and collecting money from them. TTD has received several complaints in this regard.
Earlier also TTD has cautioned the devotees many a number of times not to fall prey to such fraudulent messages or websites.
In view of the repeated complaints on fake websites, the devotees are once again requested to make bookings related to Darshan, Sevas and accommodation only through the official TTD website or official TTD mobile app.
Devotees should exercise caution with unauthorised booking links received through WhatsApp, social media or other platforms.
TTD has put in place special surveillance in coordination with its IT and Vigilance wings, Cyber Crime Police and other concerned departments to take action against those operating fake websites and social media accounts using the TTD name, logo, images and trademarks.
Measures are being taken to identify and remove such fake digital platforms, get them blocked and initiate investigations.
During the last two years, 259 fake websites have been identified and removed, and cases have been registered against several persons associated with these websites.
Appropriate legal action will be initiated under copyright, trademark and cyber laws against individuals and organisations misusing the TTD name, logo and intellectual property.
Advisory to devotees :
* Make bookings for TTD services, Darshan and accommodation only through the official TTD website/mobile app.
* Do not trust unauthorised booking messages or links received through WhatsApp.
* Do not fall prey to fake websites or social media pages operating in the name of TTD.
* Do not transfer money to unknown persons in the name of bookings.
* Before responding to any website or social media account using the TTD name or logo, verify whether it is an official platform.
TTD has reiterated that devotees should remain alert and follow necessary precautions to avoid falling victim to cyber frauds carried out through fake websites and WhatsApp messages.