తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్
గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృ ష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్ నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్స వర్లకు స్నపన తిరుమంజనం, సాయం త్రం స్వామివారికి ఊంజల్సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 8. 15 గంటల వరకు స్వామివారు పె ద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మా డ వీధుల్లో విహరించి కటాక్షిం చనున్నారు.
అనంతరం రాత్రి 8.30 నుండి 9 గం టల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.
అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్ సవంను పురస్కరించుకొని మధ్యా హ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, తరువా త ఊంజల్సేవ జరుగనుంది. సాయం త్రం 6.15 నుండి రాత్రి 7.30 గం టల వరకు స్వామివారికి ఉట్లో త్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
ఈ కారణంగా ఆగష్టు 16న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను టీ టీడీ రద్ధు చేసింది.

No comments :
Write comments