తిరుపతి శ్రీ
- సెప్టెంబరు 2న శ్రీ గోవింద రా జస్వామివారి అలయంలో పత్రోత్సవా లకు అంకురార్పణ
- సెప్టెంబరు 3 నుండి 5వ తేదీ వరకు పత్రోత్సవాలు
- సెప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3.30 గం టలకు ఆలయం మూత.
• సెప్టెంబరు 12, 19, 29వ తేదీల్లో శుక్రవారాల్లో సా యంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధు ల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
- సెప్టెంబరు 14న రోహిణి నక్షత్ రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపా ర్థసారధిస్వామివారు మాడ వీధుల్ లో ఊరేగి భక్తులను కటాక్షిస్తా రు.
- సెప్టెంబరు 22న ఉత్తర నక్షత్ రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిం దరాజస్వామివారు భక్తులకు దర్వ నం ఇవ్వనున్నారు.
.jpg)
No comments :
Write comments