ఒంటిమిట్ట శ్
ఇందులో భాగంగా ముందుగా స్వామివా రిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలి పి, సహస్రనామార్చన నిర్వహించారు . ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గం ట వరకు చతుష్టార్చన, మహాపూర్ ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశా యి.
సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్ మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెం ట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆల య అర్చకులు, విశేష సంఖ్యలో భ క్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments