14.10.25

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 10 lakh donation




బెంగుళూరుకు చెందిన శ్రీ ఎం.రాకేశ్ రెడ్డి అనే భక్తుడు సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ అందజేశారు.

No comments :
Write comments