14.10.25

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation to ttd




తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని  టిటిడి అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో  అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి  విరాళం చెక్ ను అందజేశారు.

No comments :
Write comments