తిరుపతి శ్
ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజా మున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాం గణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్ రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్ చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగం ధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమి శ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10.30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరిం టెండెంట్ శ్రీ ముని శంకరన్, టెం పుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ బాబు, అర్చకులు, సిబ్బంది పాల్ గొన్నారు.


No comments :
Write comments