తిరుమల శ్రీ
శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు, శ్రీవారి సేవకులకు ఆదివారం దీ పావళి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి, అం దరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం , అభివృద్ధి కలగాలని మనస్పూర్తి గా ప్రార్థించారు.
శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం మరియు దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని టిటిడి ఛైర్మన్ కోరా రు.
.jpg)
No comments :
Write comments