శ్రీనివాసమం
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి, తో మాల, కొలువు నిర్వహించారు. యా గశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క ల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరి గింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్ తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్ బరినీళ్లు, పసుపు, చందనంతో వి శేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమే త శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్ వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిం చి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్ రమాలు, పూర్ణాహుతి నిర్వహించా రు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కా ర్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యే కశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ తి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ బా బు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశే ష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .


No comments :
Write comments