శ్రీవారి
ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తు లు తలనీలాలు సమర్పించేందుకు 1148మంది క్షురకులు సేవలు అం దించారని చెప్పారు. బ్రహ్మోత్ సవాల్లో గత ఏడు రోజుల్లో 2. 11 లక్షల మంది భక్తులు తల నీలాలు సమర్పించగా, నాలుగో రోజున అత్యధికంగా 49,088 మంది భక్తులు తలనీలాలు సమర్పిం చారని తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ అన్నాడు గత ఏడాది కన్నా పది వేల మంది పైగా భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించారని తెలిపారు .
నూతన యాత్రికుల వసతి సముదా యం-5లో కూడా మూడు షిప్టుల్లో 120 క్షురకులు నిరంతరాయంగా సే వలు అందించారని తెలిపారు.
తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తె లియజేశారు.

No comments :
Write comments