30.11.25

డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం karthika deepostavam




తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4 తేదీన సాలకట్ల కార్తీక ర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుందికార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలునివేదనలు పూర్తి అయిన తరువాత  దీపోత్సవం నిర్వహిస్తారు.


 సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామరమంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండంకులశేఖర పడిరాములవారి మేడద్వార పాలకులుగరుడాళ్వారువరదరాజస్వామి సన్నిధివకుళమాతబంగారుబావికల్యాణ మండపంసభ అరతాళ్లపాక అరభాష్యకారుల సన్నిధియోగ నరసింహస్వామి, విష్వక్సేనులుచందనం అరపరిమళం అరవెండి వాకిలిధ్వజస్తంభంబలి పీఠంక్షేత్ర పాలకుల న్నిధితిరుమలరాయ మండపంపూలబావిరంగనాయక మండపంమహాద్వారంబేడి ఆంజనేయస్వామిశ్రీవరాహస్వామి ఆలయంస్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.


 కారణంగా డిసెంబర్ 4 తేది సహస్రదీపాలంకరణ సేవనుపౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

No comments :
Write comments