13.2.26

గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం garuda vahanam




తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు.


గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడుగరుడుని రెండు రెక్కలు జ్ఞా వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయిశ్రీవారుమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగాచాందినీగాఆసనంగావాహనంగా సేవిస్తున్నారుగరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారుపద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయిజ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


 కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌య‌సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments