ముందుగాశ్రీదేవిభూదేవిసమేతశ్రీకల్యాణవేంకటరమణస్వామివారినిముందుగాఉదయం 5 గం.లకుసుప్రభాతంతోమేల్కొలిపి, తదుపరివైదికకార్యక్రమాలునిర్వహించారు.అనంతరంఉత్సవమూర్తులు, గరుడధ్వజపటాన్నిఆలయప్రదక్షిణగాతీసుకొచ్చారు. సకలదేవతలనుబ్రహ్మోత్సవాలకుఆహ్వానిస్తూఉదయం 09.50 నుండి 10.45 గంటలమధ్యమేషలగ్నంలోధ్వజారోహణఘట్టాన్నినిర్వహించారు. ఇందులోగరుత్మంతునిచిత్రంతోకూడినధ్వజపటానికిఅర్చకులుప్రత్యేకపూజలునిర్వహించిధ్వజస్తంభంపైకిఅధిష్టింపచేశారు. కాగా, రాత్రి 07.00 గం.లకుపెద్దశేషవాహనంపైస్వామివారుభక్తులనుఆశీర్వదించనున్నారు.
బ్రహ్మోత్సవాలలోభాగంగాఆలయపరిసరాలలోచలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడవీధుల్లోశోభాయమానంగావిద్యుత్, పుష్పాలంకరణలుచేపట్టారు. బ్రహ్మోత్సవాలలోప్రతిరోజుఉదయం 8 నుండి 11 గంటలవరకు, రాత్రి 7 నుండి 9 గంటలవరకువాహనసేవలునిర్వహిస్తారు.
No comments :
Write comments