22.3.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళంdonation




జేఎంసీ ట్రస్టు చైర్మన్తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రి ర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలోని రంగ నాయకుల మండపంలో విరాళం డీడీని అందజేశారు.


 సందర్భంగా శ్రీ అరణి శ్రీనివాసులును ముఖ్యమంత్రి వర్యులు అభినందించారు.


No comments :
Write comments