విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంద్రనీల్ చిట్టూరి, శ్రీ మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు

No comments :
Write comments