18.3.26

మార్చి 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు – పుష్ప పల్లకిలో అమ్మవారి padmavati ammavari temple




3సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19 తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.


 సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవంమ‌ధ్యాహ్నం 3 నుండి గంటల వరకు శ్రీకృష్ణస్వామి ము మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారురాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.


  సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నంకుంకుమార్చనఊంజ‌ల్‌ సేవను టీటీడీ రద్దు చేసింది.

No comments :
Write comments