20.3.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన సృజన్ జ్యూవెలరీ అధినేత శ్రీ రవికుమార్ గురువారం టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలుశ్రీ వేంక‌టేశ్వ‌ర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలను విరాళం అందించారు.


 మేర‌కు టీటీడీ చైర్మ‌న్ కార్యాల‌యంలో చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుకు విరాళం చెక్కును అంద‌జేశారు.

No comments :
Write comments