5.3.26

ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు





పుంగనూరు శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం 09.00 గం.లకు స్వామి వారు రథాన్ని అధిరోహించి క్తులకు దర్శనమిచ్చారుఉదయం 5 గంటలకు మేష లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు.  మంగళవాయిద్యాలుభజనలుకోలాటాల నడుమ ఆలయ మా వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.


ఆత్మ రథికుడుశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలువిషయాలే వీధులు.  రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరనిఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందిరథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.


అనంతరం మధ్యాహ్నం 12.45 గం.లకు మిధున లగ్నంలో చక్రస్నానం నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెచందనంపసుపుకొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారుసాయంత్రం 06.00 గం.లకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు కార్యక్రమంతో  శ్రీ కల్యాణ వేంకట రమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments