23.3.26

గజవాహన సేవలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన రాముడు gajavahanam






తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

 

గజరాజులువృషభాలుఅశ్వాలు ముందు కదులుతుండగాభజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆల నాలుగు మాడవీధుల్లో విహరించారు.

   

హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉందిరణరంగంలో గానీరాజదర్బారుల్లో గానీఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానంఅటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు  భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

 

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్అర్చ‌కులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments