20.3.26

రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు veda aseervachanam







రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడును గురువారం టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు.


ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు సమర్పించారు.


 సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు శేషవస్త్రంశ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.


ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి గౌ|| రాష్ట్ర గవర్నరుగౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం


కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా  ఏప్రిల్‌ 1 తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న శ్రీసీతారాముల కల్యాణానికి విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ గౌ|| ఎస్అబ్దుల్ నజీర్ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడిని గురువారం టిటిడి ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి  ఆహ్వానించారు


 సందర్భంగా గౌరవ గవర్నర్ శ్రీ ఎస్అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.


గౌ|| ముఖ్యమంత్రిని అమరావతిలోని సిఎం స్వగృహంలో  శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.


టిటిడి అదనపు ఈవో వెంట ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్ఇతర అధికారులు ఉన్నారు.    

No comments :
Write comments