23.4.26

భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు : టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ttd eo





శ్రీవారి దర్శనార్థం తిరుమలతిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర అధికారులను ఆదేశించారుతిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన  మేరకు సూచనలు చేశారు.


ప్రతిరోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదనివాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేది ఇవ్వాలని తెలిపారుముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మాడవీధులుఆలయ పరిసరాలు మరియు ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు.

భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించివాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పారుఅన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా భిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు.


తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులుముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలనిపెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఏసి-1, ఆస్థాన మండపాలను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.


శ్రీవారి సేవ వ్యవస్థను మరింత లోపేతం చేసిఇతర ఆలయాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సిపిఆర్వో డాటి.రవికి సూచించారుభవిష్యత్తులో వైద్యులుఇంజనీర్లుఉపాధ్యాయులుసాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.


 సమావేశంలో టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణఎస్వీబీసీస్విమ్స్ఎఫ్ ఎం ఎస్వసతి గృహాలు, ఎస్ ఎస్ డిఎస్  డీశ్రీవాణి దర్శనం టికెట్ల జారీ తదితర అంశాలపై చర్చించారు


 సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మండా.ఎం.రత్సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణసీఈ శ్రీ టి వి సత్యనారాయణఅడిషనల్ ఎఫ్..సి..వో శ్రీ రవిప్రసాద్ఇంఛార్జి లా ఆఫీసర్ శ్రీ వెంకట సుబ్బానాయుడు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments